శిల్పావ్యాలీ కాల‌నీవాసుల‌తో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ  స‌మావేశం 

శేరిలింగంప‌ల్లి:  శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్పావ్యాలీ కాల‌నీలో పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై  కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వాలా హరీష్, చంద్రశేఖర్ ప్రసాద్, సత్యనారాయణ, కాలనీ అధ్యక్షుడు సిద్దార్థ్ రెడ్డి, అనిల్ రెడ్డి, రమాకాంత్, వేణు గోపాల్, కళ్యాణ్ చక్రవర్తి, రామిరెడ్డి, సుబ్బా రెడ్డి, కృష్ణ, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.
శిల్పావ్యాలీ కాల‌నీవాసుల‌తో స‌మావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here