తెలంగాణ యూత్ కాంగ్రెస్ మీడియా చైర్మన్ గా శేరిలింగంపల్లికి చెందిన జలంధర్ రావు నియామకం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ యూత్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ గా శేరిలింగంపల్లి దీప్తీశ్రీ నగర్ ప్రాంతానికి చెందిన జలంధర్ రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు జాస్పర్ రాజన్ బృదం జలంధర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. జలంధర్ రావు సహకారంతో శేరిలింగంపల్లి నియోజక వర్గంలో యూత్ కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తామని, యువత సమస్యల పరిష్కారానికి పోరాడుతామని అన్నారు.

జలంధర్ రావును సన్మానిస్తున్న రాజన్ బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here