టీటీడీ మెంబర్ ముక్కా రూపానంద రెడ్డికి శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నియమితులైన ముక్కా రూపానంద రెడ్డి ని తన నివాసంలో మంగళవారం వయో వృద్ధుల, పౌరుల సంక్షేమ సంఘం సంస్థ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరమల్ల వీరేందర్ గౌడ్, వైఎమ్ తిరుపతి, అసోసియేషన్ నాయకులు వెంకట్ రెడ్డి, పొన్నతోట అజయ్ కుమార్ రెడ్డి తదితరులు రూపానంద రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

టీటీడీ మెంబర్ ముక్కా రూపానంద రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న నల్లా సంజీవరెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here