వాల్మీకి మ‌హ‌ర్షికి ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహర్షి వాల్మీకి జయంతి సందర్బంగా చందానగర్ సర్కిల్ ఆఫీస్ లో గురువారం మహర్షి వాల్మీకి చిత్ర పటానికి డిప్యూటీ కమీషనర్ పి.మోహన్ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజు, ఏఎంసీ విజయ్ కుమార్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వాల్మీకి మ‌హర్షి చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పిస్తున్న డీసీ మోహ‌న్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here