పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన‌ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాఠశాల అవరణాన్ని పరిశీలించి, చుట్టూ ఉన్న చెత్తను, నీటి గుంతలను ఉండకుండా శుభ్రంగా ఉంచాలి అని స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీకి సూచించారు. ఆయన వెంట‌ ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ బస్వరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఆర్జీకె వార్డు మెంబర్ శ్రీకళ, సీనియర్ నాయకులు బసవయ్య, సురభి వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, పట్లోళ్ల నర్సింహారెడ్డి, ఆర్.జమ్మయ్య, ఎం.రాజు, భాగ్యలక్ష్మి, సుధారాణి,కుమారి, సభినా,నాజియా,రోజా,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్న కార్ఫొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here