వరద నీటి కాలువ నిర్మాణం పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని సత్యలక్ష్మి నగర్ కాలనీ నుండి గుర్ నాథమ్ చెరువు సమీపం నుండి బీఎస్ఎన్ఎల్ కల్వర్ట్ వరకు నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణం పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ బుధవారం పరిశీలించారు. సుమారు రూ. 1.65 కోటి నిధుల వ్యయంతో వరద నీటి కాలువ నిర్మాణం పనులను చేపడుతున్నామని ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ అధికారులు డీఈ రూపదేవి, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

వరదనీటి కాలువ నిర్మాణం పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here