ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన శ్రీరామ్ నగర్ కాలనీ నూత‌న అసోసియేష‌న్ నాయ‌కులు

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులు శ‌నివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని తెలిపారు. కాల‌నీలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్, ప్రెసిడెంట్ రఘునాథ రెడ్డి,సెక్రటరీ శ్రీనివాస్, మెంబ‌ర్లు జితేందర్, శేషాద్రి, సంతోష్, జయకృష్ణ, ప్రసాద్ రాజా, మ‌ల్లికార్జున రాజా, మల్లికార్జున్ రాజు, అడ్వైజర్లు బీపీ నాయుడు, రవీందర్ రావు, కృష్ణ, నర్సింహ రాజు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీతో శ్రీరామ్ నగర్ కాలనీ నూత‌న అసోసియేష‌న్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here