శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని
శిల్పారామంలో నిర్వహిస్తున్న బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్  రేపటితో ముగియనుంది.  బీహార్ చేనేత హస్తకళా ఉత్పత్తులు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రాప్ట్ మేళాలో టికులి ఆర్ట్, మధుబని పెయింటింగ్, కుర్తాలు, చీరలు, సుజని ఆర్ట్, ఖాదీ చీరలు, ఖాదీ  కుర్తాలు, రంగు రంగు రాఖీలు తదితర స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన కళాకారులు సత్యేంద్ర బృందం బీహారి జానపద నృత్యాలు, భోజపురి పాటలతో ఆహుతులను ఆలరింపజేశారు.

శిల్పారామంలో బీహారీ కళాకారుల సాంస్కృతిక ప్తదర్శనలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here