నమస్తే శేరిలింగంపల్లిః హఫీజ్ పేట్ ఆదిత్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అనిత పవర్ టూల్స్ అండ్ స్టోన్ కేర్ షాప్ ను బిజేవైఎం రాష్ర్ట కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హఫీజ్ పేట్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం స్టోన్ కేర్ షాపును ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కపిల్ శర్మ, మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-23-at-1.31.55-PM.jpeg)