రామ మందిర నిర్మాణానికి ర‌ఘునందన్ రెడ్డి రూ.1.01 ల‌క్ష‌ల నిధి స‌మ‌ర్ప‌ణ

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమన్వయకర్త, ప్రముఖ హాకీ క్రీడాకారుడు, రెడ్డి సంక్షేమ సంఘం ప్రముఖుడు ర‌ఘునందన్ రెడ్డి అయ్యోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి రూ.1.01 లక్షల నిధి సమర్పణ చేశారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, ఆర్ఎస్ఎస్ భాగ్ సహ కార్యవాహ్ యాదగిరి, రామ సేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్, అందెల కుమార్_యాదవ్ ల‌కు చెక్కు అందజేశారు. శ్రీరామకార్యంలో భాగస్వామ్యులైన రఘునందన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ‌జేశారు.

రూ.1.01 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేస్తున్న ర‌ఘునందన్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here