స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులందుకున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానదేంద్ర స్వామిని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదివారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి పీఠాధిపతుల పర్యవేక్షణలో చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవములు ఘనంగా జరుపుకోవడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు.

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందుకుంటున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here