ప్రాపర్టీ షో ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: మాదా పూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ( నరెడ్కో) 12వ ప్రాపర్టీ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాను ప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , నార్నె శ్రీనివాస రావు గార్లతో కలిసి ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు.

ప్రాపర్టీ షో లో ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here