ఎల్భీ ఇండోర్ స్టేడియంలో మంగ‌ళ‌వారం పోస్ట‌ల్ టేబుల్ టెన్నిస్ టోర్న‌మెంట్‌

ఆబిడ్స్‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆబిడ్స్‌లోని ఎల్‌బీ ఇండోర్ స్టేడియంలో మంగ‌ళ‌వారం 36వ ఆలిండియా పోస్ట‌ల్ టేబుల్ టెన్నిస్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పోస్ట‌ల్ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఈ టోర్న‌మెంట్‌కు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభిస్తార‌ని తెలిపారు. ఈ టోర్న‌మెంట్‌లో పోస్ట‌ల్ సిబ్బంది పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here