శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో 13 రోజులు జైలు జీవితం గడిపిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఎర్రం నవీన్ విడుదలైన సందర్భంగా శేరిలింగంపల్లి సిపిఎం జోన్ సభ్యుడు కొంగర కృష్ణ, ఎస్ఎఫ్ఐ సీసీ కమిటీ మెంబర్ శివ దుర్గారావు, మాజీ సిసి కమిటీ మెంబర్ బషీర్, అజయ్ కలిశారు.