పిడిశెట్టి రాజును సన్మానించిన మామిడి హరికృష్ణ

సిద్దిపేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ నేత, సంస్థ జిల్లా కోఆర్డినేటర్, సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజులు మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాజును మామిడి హరికృష్ణ స‌న్మానించారు. అనంత‌రం రాజు మాట్లాడుతూ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా సన్మానం జరగడం జీవితంలో మరవరానిదని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఆశయాలకోసం జీవితాంతం నిరంతరంగా పని చేస్తామని తెలిపారు.

పిడిశెట్టి రాజును స‌న్మానిస్తున్న తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here