ష‌బ్బీర్ అలీని క‌లిసిన మ‌ధుకుమార్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీని చందానగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మధు కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు.

ష‌బ్బీర్ అలీతో మ‌ధుకుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here