వార్తలుస్పాట్ న్యూస్ షబ్బీర్ అలీని కలిసిన మధుకుమార్ By admin - October 18, 2024 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీని చందానగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మధు కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. షబ్బీర్ అలీతో మధుకుమార్ Advertisement