గణనాథులను దర్శించుకున్న కసిరెడ్డి భాస్కర రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్, మియాపూర్ డివిజన్ల పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ, ఎంఏ నగర్ తదితర కాలనీల్లో నెలకొల్పిన పర్యావరణ గణపతి విగ్రహాలను బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి సందర్శించి ఘనంగా పూజలు నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులు,‌ భజరంగ్ దళ్ యూత్ అసోసియేషన్ సభ్యులు కసిరెడ్డి భాస్కర రెడ్డిని ఘనంగా సన్మానించారు.

రాజేందర్ రెడ్డి కాలనీలో మట్టి గణపతికి పూజలు చేస్తున్న కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here