చిన జీయర్ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముచ్చింతల్ లో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మై హోమ్ ఎండీ రామేశ్వర రావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందజేశారు.

చిన జీయర్ స్వామి తో ముచ్చటిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here