శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
