శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ 1 శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పుష్కర శ్రీ సీతా రాముల స్వామి వారి కల్యాణంలో పాల్గొని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.