దీన్ ద‌యాల్ ఉపాధ్యాయ ఆశ‌యాల‌ సాధ‌న‌లో దూసుకుపోతున్న మోడి: కసిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని చందానగర్ డివిజన్ గౌతమీ నగర్ పార్కులో బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ సమాజంలో చిట్టచివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలనే దీనదయాల్ జీ సిద్ధాంతం అమలైనప్పుడు ఆయన కలలు సాకారమైనట్టు అని అన్నారు. భార‌త ప్ర‌ధాని మోడి దీన్ ద‌యాల్ ఉపాధ్యాయ‌ ఆశయాల సాధ‌న‌లో దూసుకుపోతున్నార‌ని సంతోషాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.

గౌత‌మిన‌గ‌ర్ పార్కులో మొక్క నాటుతున్న క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here