30 ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి మిత్రులు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన చిన్ననాటి మిత్రులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. శేరిలింగంపల్లి జడ్పీహెచ్ఎస్ 1991- 92 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి మిత్రులు గోపన్ పల్లి లోని ఓ ప్రైవేట్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. చిన్ననాటి తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ యోగ‌ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం ‌చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here