హోప్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో దుప్ప‌ట్ల పంపిణీ

చందాన‌గ‌ర్‌ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్‌, హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో చందాన‌గ‌ర్‌లోని పేద‌ల‌కు శ‌నివారం దుప్ప‌ట్ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫౌండేష‌న్ ప్రతినిధులు గాలికృష్ణ, తోపుగొండ మహిపాల్ రెడ్డి,  మారం వెంకట్, శాంతిభూషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేద‌ల‌కు దుప్ప‌ట్ల‌ను అంద‌జేస్తున్న హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here