శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని మంగళవారం డివిజన్ పరిధిలోని సురభి మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ చైర్మన్ బస్వరాజు, ప్రధానోపాధ్యాయుడు గంగాధర రావు, ఇంచార్జి ఉపాధ్యాయులు దేవాదాస్, మల్లికాంబ, సుధారాణి, మహేశ్వరి, హష్రఫ్, వార్డు మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, హరి, శ్రీకాంత్, మహేందర్, నాగమల్ రెడ్డి, బాలాజీ సింగ్, ఆలీ, అంతవేణి శ్రీనివాస్, చంద్రకళ, ఝాన్సీ, రోజా, కుమారి, కమల పాల్గొన్నారు.