మ‌ల్లికార్జున శ‌ర్మ‌కు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శుభాకాంక్షలు

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని తారాన‌గ‌ర్ తుల్జాభవాని దేవాలయానికి నూత‌నంగా చైర్మన్ గా నియమితులైన మల్లికార్జున్ శర్మకి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

మ‌ల్లికార్జున శ‌ర్మ‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here