అలిగెరి వెంకటేష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అలిగెరి వెంకటేష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చందానగర్‌లో స్వాగత్ హోటల్ ఎదురుగా చలివేంద్రం, పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బిజెపి శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలిగేరి అర్జున్ రావు ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో విజయ్, ముతేశ్వర్ రావు, నవీన్, వసంత్, అఖిల్, జాన్ వెస్లీ, సుభాష్, హరీష్, సామ్యూల్, వెంకీ, వెంకటేష్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here