శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 2 లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం పుష్కర ( బ్రహ్మోత్సవ) వార్షికోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాత్రి నాథ్ గౌడ్, జయసూర్య, మల్లికార్జున్, సత్యనారాయణ, కిషోర్ , కొండల్ రావు, బాలాజీ, కిరణ్, సుధాకర్ దాస్ పాల్గొన్నారు.