కష్టపడ్డ వారిని పార్టీ మరవదు: కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: కష్టపడ్డ వారిని పార్టీ ఎన్నటికీ మరవదని, పార్టీలో తప్పకుండా తగిన గౌరవం, సముచిత స్థానం‌ లభిస్తుందని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేజ్ -5, డాల్ఫిన్ ఎస్టేట్ లో టీఆర్ఎస్ బస్తీ కమిటీలను నియమించారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కుతుందన్నారు. జనప్రియ ఫేజ్-5 బస్తీ కమిటీ అధ్యక్షునిగా బి.నాగరాజ్, గౌరవ అధ్యక్షునిగా నల్ల సంజీవ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్య చంద్ర రావు, మహిళ అధ్యక్షురాలిగా జ్యోతి రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ సత్య లక్ష్మి, ఉమ, పద్మ, డాల్ఫిన్ ఎస్టేట్స్, జనప్రియ బస్తి కమిటీ అధ్యక్షునిగా డి.నవీన్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.చంద్ర మోహన్ ఎన్నికయ్యారు.

టీఆర్ఎస్ బస్తీ‌ కమిటీలను నియమిస్తున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here