మాజీ మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్, అవుల రవీందర్ రెడ్డి, నార్నె శ్రీనివాసరావుతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.

కేటీఆర్ ను కలిసి న కార్పొరేటర్లు
 మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి న కార్పొరేటర్లు

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కి వారితో కలిసి పూల బొకే అందించి సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here