శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాండ్ర రామచందర్ గౌడ్ బృందం

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాండ్ర రామచందర్ గౌడ్ బృందం మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాండ్ర రామచందర్ గౌడ్ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు.

శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాండ్ర రామచందర్ గౌడ్ బృందం

అనంతరం జగదీశ్వర్ గౌడ్ ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరికి చేర్చాలని వారికి చెప్పారు. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రవికుమార్ గౌడ్, సురేష్, రాంబాబు, నవీన్, నాని, తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here