అపర్ణ కబ్జాల నుంచి చెరువులను కాపాడండి: కసిరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: హైడ్రా కమీషనర్ ఎ.వి.రంగనాథ్ ని ఆయన కార్యాలయంలో ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి కలిసి చెరువులను కబ్జాల బారినుంచి కాపాడాలని విన్నవించారు.

నల్లగండ్ల పెద్ద చెరువును ఆపర్ణ సైబర్ లైఫ్ పేరుతో; గంగారం పెద్ద చెరువును ఆపర్ణ లేక్ బ్రీజ్ పేరుతో ఆపర్ణ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన కబ్జాపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇందుకు కమీషనర్ సానుకూలంగా స్పందించారు. ఆయనతోపాటు ఫిర్యాదు చేసిన వారిలో సహాయ కార్యదర్శి బాలు శకుంతల ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here