‘ గాంధీ ‘ కి రఘునాథ్ రెడ్డి శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో చందానగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి దసరా శుభాకాంక్షలు చెబుతున్న చందానగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here