రాహుల్ గాంధీ పార్లమెంట్ సభత్వం రద్దుని నిరసిస్తూ.. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం

నమస్తే శేరిలింగంపల్లి : రాహుల్ గాంధీ పార్లమెంట్ సభత్వం రద్దుని నిరసిస్తూ శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీసీసీ కార్యదర్శి జెరిపాటి జైపాల్ నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, ప్రధాని నరేందర్ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపాటి జైపాల్, రాజేందర్, అక్బర్, కవిరాజ్, కార్తీక్ శామ్యూల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, సాయి కిషోర్, దుర్గదాస్, శేఖర్, రాములు, మల్లేష్ పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభత్వం రద్దుని నిరసిస్తూ.. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here