కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మునుగోడుకు బయలుదేరిన టిఆర్ ఎస్ నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ పిలుపు మేరకు.. హ ఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ ఎస్ నాయకులు మునుగోడుకు బయలుదేరారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా అక్కడ నిర్వహించిన ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here