ఘ‌నంగా కాశీ విశ్వేశ్వర స్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం

హ‌ఫీజ్‌పేట‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని ఓల్డ్ హ‌ఫీజ్‌పేట గ్రామంలో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆల‌యంలో శ‌నివారం స్వామి వారి క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొని స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు ఎన్‌.గోపాల్ గౌడ్‌, క‌న‌క‌మామిడి వెంక‌టేష్ గౌడ్‌, శ్రీ‌నివాస్ గౌడ్‌, న‌రేంద‌ర్ గౌడ్‌, కుమారి శ్రీ‌శైలం, కుమారి యాద‌య్య‌, అనంత‌రాంగౌడ్‌, త‌లారి వెంక‌టేష్‌, శంక‌ర్ గౌడ్‌, మ‌ల్లేష్ గౌడ్‌, జ‌గ‌న్‌, జీవ‌న్‌గౌడ్ పాల్గొన్నారు.

క‌ల్యాణ మ‌హోత్స‌వంలో పాల్గొన్న నాయ‌కులు
కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భ‌క్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here