శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ‌ కార్యక్రమాల్లో భాగంగా రియభారతనాట్యం అకాడమీకి చెందిన అకల్య శిష్య బృందం కళాకారుల భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, గణపతి కౌతం, అలరింపు, మూషిక వాసన, నటేశ కౌతం, తాండవ గణపతే, శబ్దం, స్వాగతం కృష్ణ, మంగళం తదితర అంశాలను రియానా, నీతికశ్రీ, శ్రీనిధి, నిరళ్య, పద్మ, నావిష, శ్రీష్టి, మానవ పండేయ్, శ్రిత, రిషిక, శ్రావ్య తదితరులు ప్రదర్శించి మెప్పించారు.

శిల్పారామంలో చిన్నారుల నృత్యప్రదర్శనలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here