నేతాజీకి ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హిందు పావుస్ స్థాపకుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని మాదాపూర్ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఘనంగా నిర్వహించారు.

సుభాష్ చంద్రబోస్ నగర్ లో నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగుల రాధాకృష్ణ యాదవ్

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగుల రాధాకృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడారు. భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నేతాజీకే చెందుతుందన్నారు, కార్యక్రమంలో బస్తీ వాసులు ముప్ప శ్రీధర్, నరేష్ రెడ్డి, బృందావరావ్, భుజంగం , నరసింహ, రవి రాముల, బాలకృష్ణ, రాంబాబు సతీష్, రమణయ్య, సాబీర, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here