రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతంని కలిసిన శామ్యూల్ కార్తీక్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా నగరిగారి ప్రీతం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయనను తన అధికారిక కార్యాలయంలో టీపీసీసీ కార్యదర్శి, 106 శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శామ్యూల్ కార్తీక్, యువజన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించిన అభినందనలు తెలిపారు. సామ్యూల్ కార్తీక్ తో వెళ్లిన వారిలో రవీందర్, వినోద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here