అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

నమస్తే శేరిలింగంపల్లి : ఐటిసి కోహినూర్‌ హోటల్ లో జి -20 సదస్సులో భాగంగా రాయదుర్గం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే అప్రమత్తంగా ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమా దాలపై వ్యాపార, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు అవగాహనా కలిగి ఉండాలని ఇన్ స్పెక్టర్ మహేష్ సూచించారు.

అగ్ని ప్రమా దాలపై వ్యాపార, వాణిజ్య సముదాయాల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్న రాయదుర్గం ఇన్ స్పెక్టర్ మహేష్, పోలీసులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here