ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసిన ఉప్పుటూరి మధు కుమార్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున్న తన ఇంటికి వస్తున్నారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతున్న ఉప్పుటూరి మధు కుమార్

ఇందులో భాగంగానే వివేకానంద నగర్ లోని గాంధీని ఆయన నివాసంలో మధు కుమార్ ఉప్పుటూరి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.

నాయకులతో కలిసిన ఆరెకపూడి గాంధీతో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here