నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ x రోడ్డు వద్ద శ్మశానవాటికలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/06/355817066_1205091203541075_8301459265429620741_n.jpg)
![](https://namastheslp.com/wp-content/uploads/2023/06/351753067_3485967161674928_1485252851784246410_n.jpg)