సంధ్య కన్వెన్షన్ లో మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభ

  • మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తో కలిసి వెళ్లిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సంధ్య కన్వెన్షన్ లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభ నిర్వహించారు.

మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు వస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ఈ సభకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని నివాళి అర్పించారు.

మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ చిత్ర పటానికి నివాళులు ఆర్పిస్తున్న గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here