- 24 వరకూ ప్రదర్శన కొనసాగింపు
- పాత మైన్ డైమండ్ ఆభరణాల మార్పిడిపై 100 శాతం విలువ పొందవచ్చు : షోరూం హెడ్ దీపక్
- కొత్తవాటిపై 25 శాతం తగ్గింపు లభిస్తుందని వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్ తమ చందానగర్ షోరూమ్ లో బుధవారం “మైన్ డైమండ్స్” షోని ప్రారంభించింది. చందానగర్ షోరూములో ఏర్పాటు చేసిన ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ముఖ్య అతిధులు హాజరై ప్రారంభించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-3.09.57-PM.jpeg)
ఈ డైమండ్ షో లో నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, ప్లాటినం ఆభరణాలు ప్రదర్శనకు ఉంచారు. ఈనెల 20 నుంచి 24వరకూ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం హెడ్ దీపక్ తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-3.09.58-PM.jpeg)
అంతేకాక పాత మైన్ డైమండ్ ఆభరణాల మార్పిడిపై వినియోగదారులు 100% విలువను పొందవచ్చని, కొత్తగా కొనుగోలు చేసిన డైమండ్ విలువపై 25% వరకు తగ్గింపు లభిస్తుందని, 22 కారెట్ల పాత బంగారం మార్పిడిపై 0 % తగ్గింపును పొందవచ్చని పేర్కొన్నారు.