మాదాపూర్ డివిజన్ లో వందశాతం దిశగా వ్యాక్సినేషన్: జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేలా పకడ్బంది చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్, రాజారాం కాలనీ, మాధవ్ నగర్, ఇజ్జత్ నగర్, ఖానమెట్ లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాతృ శ్రీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ కావూరి, రఘునాథ్, శేఖర్, నాగరాజ్, రవి, వాసు, పవన్, సతీష్, విజయ్, గోపి, శ్యామ్, లోకేష్, యాదగిరి, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here