ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ  ప్రజలందరికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనాధికారులకు, ఆత్మీయులకు ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ను చక్కటి వాతావరణంలో కుటంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా, సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని రకాల వసతులు కలిపించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి వాతావరణం లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ నిర్వహించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here