సాయిరాంన‌గ‌ర్‌లో స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గాంధీ జయంతిని పురస్క‌రించుకుని మియాపూర్ సాయిరాంనగర్ కాలనీలో స్వ‌చ్ఛభారత్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో కాల‌నీవాసులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని త‌మ ప‌రిస‌రాల‌ను శుభ్రం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌ఘురాం రెడ్డి, సుజిత్, రీనివ్, రోజా, విజ‌య్ కుమార్‌, మ‌ల్లికార్జున రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కాల‌నీవాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here