శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మెదక్ – చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో దాదాపు 200 వందల కోట్ల రూపాయలతో ట్రాఫిక్ ను నియంత్రించడానికి నిర్మించిన భెల్ ఫ్లై ఓవర్ను మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, అధికారులు, ఇంజినీర్లు, సంబంధిత శాఖల ప్రతినిధులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ఏర్పాట్లను సమీక్షించారు.