శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ (నాగులు గౌడ్ ) జన్మదిన వేడుకలు సోమవారం మియాపూర్ లో ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్ ముదిరాజ్, మహేందర్, అనిల్, శ్రీను ముదిరాజ్, మహేష్, లక్ష్మణ్, విజయేందర్, అర్షిత్, పాపయ్య, రాజు, రాజు గౌడ్, శంకర్, ఆకాష్, ప్రశాంత్, నరేష్, వెంకట్, శ్రీకాంత్, రామప్రభు, డాక్టర్ రవికుమార్, గిరి, దినేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.






