నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ పరిధిలో కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ సూచించారు. ప్రకాష్ నగర్ కొత్తకుంట చెరువులో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. ఏఈ ధీరజ్ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here