శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ విద్యార్థి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ విద్యార్థి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఊరెళ్ల మహేష్ యాదవ్ల చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచ్చకొండా విశాల్ కుమార్, ప్రశాంత్ పటేల్ పాల్గొన్నారు.






